కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

ఈ సందర్భంగా చెంచు పెంటలోని చెంచుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

నల్లమల అడవిలో వారి జీవన విధానం.. అత్యవసర సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా చెంచులకు నూతన వస్త్రాలు పెట్టారు.. చెంచుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Previous Article

ఐబొమ్మ ట్విస్ట్

Next Article

హైదరాబాద్ బిర్యానీని ఇష్టపాడనీ వారు ఉండరు..

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *