హైదరాబాద్ బిర్యానీని ఇష్టపాడనీ వారు ఉండరు..

మీరు హైదరాబాద్ Stories చదువు తున్నారు..

2025లో హైదరాబాద్ ప్రజలు స్విగ్గీ పార్సెల్  App లో  ఏమి తిన్నారో తెలుసుకుందాం…

భారతదేశ బిర్యానీ రాజధానిగా హైదరాబాద్ తన కిరీటాన్ని నిలబెట్టుకుంది.

చికెన్ బిర్యానీ ఒక్కటే 1 కోటి 8 లక్షల ఆర్డర్‌లను సాధించింది.

నిజానికి, భారతదేశంలో ఆర్డర్ చేసిన అన్ని బిర్యానీలలో 18 శాతం నేరుగా హైదరాబాద్ నుండి వచ్చాయి

 బిర్యానీ ఒక్కటే హైదరాబాద్ ప్రజల  హృదయాలను గెలుచుకున్న ఏకైక వంటకం…”బిర్యానీ తర్వాత స్తానం

వెజ్ దోస…  దాదాపు 40 లక్షల ఆర్డర్‌లతో రెండవ స్థానంలో నిలిచింది.

తరువాత ఇడ్లీ 34 లక్షల ఆర్డర్‌లతో మూడవ స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ వాసులు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య  చికెన్ బర్గర్లు మరియు ఫాస్టఫ్యూడ్స్ ఎక్కువ శాతం ఆర్డర్స్ చేసారు

 రాత్రి 12 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు చికెన్ బిర్యానీ మరోసారి ఆధిపత్యం చెలాయించింది.

 6 లక్షలకు పైగా ఆర్డర్‌లతో బూందీ లడ్డు హైదరాబాద్‌కు ఇష్టమైన డెజర్ట్‌గా నిలిచింది, చాక్లెట్ కేక్ మరియు గులాబ్ జామున్‌లను అధిగమించింది.

నగర ప్రజలు ప్రాంతీయ రుచులకు  14 శాతానికి పైగా  గుజరాతీ మరియు బెంగాలీ వంటకాలపై కూడా ప్రేమను పంచుకున్నారు

  మీకు తెలుసా ఏకంగా ఒక కస్టమర్ స్విగ్గీ లో 10 అపోలో ఫిష్, 11 మష్రూమ్ ఫ్రై, 13 కాజు కోడి రోస్ట్‌లు మరియు 42 ప్లేట్ల బిర్యానీలను ఆర్డర్ చేశాడు – అన్నీ ఒకేసారి!”

హైదరాబాద్ తన సంస్కృతికి ప్రతిబింబంగా ఆహారాన్ని స్వీకరించిందని స్విగ్గీ చెబుతోంది

Previous Article

కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట

Next Article

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *